skip to main |
skip to sidebar
చందనాదీప్తి గారి వివాహానికి హాజరైన సీఎం కెసిఆర్ గారు, జగన్ గారు.
మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల గారి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు హాజరయ్యారు. తాజ్కృష్ణలో జరిగిన ఈ విహహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్, వైఎస్ జగన్ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.