GAP Line

Main Banner

Monday, July 20, 2020

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 లక్షల విరాళం

నర్సాపూర్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాసాయిపేట గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును నర్సాపూర్ ఎమ్మెల్యే చినుముల మధన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ గారికి ప్రగతిభవన్ లో అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు, మెదక్ జిల్లా ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు.