GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Friday, September 27, 2019

ఉచితంగా డెంగ్యూ వ్యాధి నివారణ మాత్రలు పంపిణీ..

నర్సాపూర్ పట్టణంలో డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్ క్యాంపును డిస్ట్రిక్ట్ క్యాంప్ ఇంచార్జ్ డాక్టర్ ప్రశాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా డెంగ్యూ నివారణ మాత్రలను పంపిణీ చేశారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగాఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఇంచార్జ్ డాక్టర్ వాణి (ఆయుర్వేద) మరియు డాక్టర్ లావణ్య, సద్గుణ, ఫార్మసిస్ట్ ప్రవీణ్, ఇందు, గోపాల్ ఆయుర్వేద వైద్యులు ప్యాల్గొన్నారు.