GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Thursday, October 17, 2019

పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు



నర్సాపూర్ లోని అల్లూరి సీతారామరాజు గురుకుల జూనియర్ కళాశాలలో ఉన్న విద్యార్థులకు పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామని నర్సాపూర్ సిఐ నాగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ నర్సాపూర్ ఎస్ ఐ సత్యనారాయణ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.